ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 లోపు రీసర్వే పూర్తి

ABN, First Publish Date - 2022-09-17T05:54:27+05:30

భూ రీసర్వే ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేసి, అక్టోబరు 2 రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటే శ్వర్‌ అధికారులను ఆధేశించారు.

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ప్రసంగిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కల్చరల్‌, సెప్టెంబరు 16 : భూ రీసర్వే ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేసి, అక్టోబరు 2 రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటే శ్వర్‌ అధికారులను ఆధేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, సర్వేయర్లతో  సమీక్షించారు. ఈ నెల 20వ తేదీ నాటికి వంద శాతం రీ సర్వే పూర్తి చేసి జేసీ, ఆర్‌డీవోల లాగిన్లకు  అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారం లోపు పాసు పుస్తకాల ప్రింటింగ్‌ పూర్తి చేసి, అక్టోబరు రెండు నాటికి రైతులకు పంపిణీ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ పర్వీన్‌, డీటీ శివకుమార్‌, సర్వేయర్‌ గణేశ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-09-17T05:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising