ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాల్లో విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2022-02-20T05:19:46+05:30

Compensation of Rs. 1 lakh should be paid for setting up of power lines in the fields

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: పంట పొలాల మీదుగా విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు సంబంధించి రైతులకు రూ.లక్ష మేరకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యుత్‌శాఖ అవసరాల కోసం రైతుల నుంచి తీసుకునే సెంటు భూమికి రూ.80వేలు పరిహారం చెల్లించేవారని, భూ విలువలు పెరిగిన కారణంగా ఇకపై రూ.లక్ష వరకు పరిహారం చెల్లించడంతో పాటు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలన్నారు. సమావేశంలో రిజిస్ర్టేషన్‌శాఖ డీఐజీ పుష్పలత, జిల్లా రిజిస్ర్టార్‌ పీవీఎన్‌ బాబు, మదనపల్లె ఆర్డీవో మురళి, ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు, పశ్చిమ డివిజన్‌ డీఎఫ్‌వో రవిశంకర్‌, ట్రాన్స్‌కో అధికారి ప్రతాప్‌కుమార్‌, కురబలకోట, మదనపల్లె తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-20T05:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising