ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప

ABN, First Publish Date - 2022-12-07T00:00:00+05:30

రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్పను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు శుభాకాంక్షలు తెలుపుతున ఎంపీ రెడ్డెప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు రూరల్‌, డిసెంబరు 6: రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్పను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప స్పీకర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ తనను నియమించడానికి కృషి చేసిన ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-07T00:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising