ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో టీడీపీ Vs వైసీపీ

ABN, First Publish Date - 2022-01-11T15:48:50+05:30

చిత్తూరు జిల్లా: కుప్పంలో అధికార వైసీపీ రేపిన చిచ్చుతో ఘర్షణలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: కుప్పంలో అధికార వైసీపీ రేపిన చిచ్చుతో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోస్టులు చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు టీడీపీ శ్రేణులపై ప్రతాపం చూపించారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త లోకేష్, వైసీపీ కార్యకర్త మహేష్ గాయపడ్డారు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-11T15:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising