ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని కత్తితో దాడి

ABN, First Publish Date - 2022-06-06T17:11:11+05:30

అడిగిన మద్యం‌ బ్రాండ్ ఇవ్వలేదని ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బందిపై మందుబాబులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: అడిగిన మద్యం‌ బ్రాండ్ ఇవ్వలేదని ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బందిపై మందుబాబులు కత్తితో దాడికి పాల్పడ్డారు. కారం పొడి, పెప్పర్ స్ప్రే కళ్లలో కొట్టి అరాచకం సృష్టించారు. చిత్తూరు రూరల్ మండలం‌ ఎన్‌.ఆర్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మందుబాబుల దాడిలో మద్యం దుకాణం సిబ్బంది ప్రకాష్, వరప్రసాద్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని  చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-06T17:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising