ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-25T14:49:53+05:30

జిల్లాలోని పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంధ్రానగర్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంద్రానగర్ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామసమీపాన పంట పొలాల వద్ద నివాసముంటున్న ఇంటిపై బుధవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు దాడికి పాల్పడింది. పొలము వద్ద నిద్రిస్తున్న యానాది సుబ్రమణి అనే రైతుపై ఏనుగుల దాడి చేశాయి.  తీవ్రంగా గాయపడిన సుబ్రమణి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల బీభత్సంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-05-25T14:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising