ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: గంట పాటుగా నిలిచిన రైళ్లు

ABN, First Publish Date - 2022-04-22T13:31:22+05:30

చెన్నై- బెంగళూరు రైలు మార్గంలో ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కుప్పం సమీపంలోని బిసనాథం వద్ద సిగ్నల్ వ్యవస్యలో సమస్య ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: చెన్నై- బెంగళూరు రైలు మార్గంలో ఆంధ్ర - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కుప్పం సమీపంలోని బిసనాథం వద్ద సిగ్నల్ వ్యవస్యలో సమస్య ఏర్పడింది. దీంతో ఒక గంట సమయంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో చెన్నై-బెంగళూర్ లాలబాగ్ ఎక్స్‌ప్రెస్, గుడుపల్లిలో చెన్నై-మైసూర్ శతాబ్ది, కుప్పంలో చెన్నై-మైసూర్ ఎక్స్‌ప్రెస్, వరదపురంలో భంగళూరు కుప్పం పుష్ఫుల్, బంగారుపేట్‌లో భంగళూర్ - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, మాలర్‌లో మైసూర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగిపోయాయి. విషయం తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన సమస్యను పరిష్కరించేందుకు బిసనాథం చేరుకున్నారు.

Updated Date - 2022-04-22T13:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising