ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం

ABN, First Publish Date - 2022-03-19T14:44:26+05:30

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం కలకలం రేపుతోంది. మెటర్నిటీ వార్డులో గత రాత్రి పసికందును అదృశ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పసికందు మాయం కలకలం రేపుతోంది. మెటర్నిటీ వార్డులో గత రాత్రి పసికందును అదృశ్యమైంది. బిడ్డ మాయమైన కొత్త బెడ్ రూమ్‌లో ఓ మహిళపై తల్లి అనుమానాలు వ్యక్తం చేసింది.  సంతపేటకు చెందిన రషీద్, సమాన దంపతులకు నాలుగు రోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. అయితే గత రాత్రి పసికొందు అపహరణకు గురైంది. బిడ్డ మాయంపై పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2022-03-19T14:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising