ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో భూ కబ్జాల జోరు...రైతుల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-03-17T18:18:30+05:30

జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో భూ కబ్జాల జోరు కొనసాగుతోంది. భూకబ్జాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో భూ కబ్జాల జోరు కొనసాగుతోంది. భూకబ్జాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెదురుకుప్పం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు...తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. భూ కబ్జాలకు సహకరిస్తున్న తాసిల్దార్, విఆర్‌ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. 

Updated Date - 2022-03-17T18:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising