ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2022-03-14T18:39:18+05:30

రాత్రి పూట ఇండ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రాత్రి పూట ఇండ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగున్నర కేజీల వెండి, 45 గ్రాముల బంగారు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మొత్తం విలువ 20 లక్షలుగా గుర్తించారు. పట్టుబడిన దొంగలు ఇటీవల తవణంపల్లి, కాణిపాకం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఉంగుటూరు, తెనాలి తవణంపల్లి, కాణిపాకం ప్రాంతాల్లో చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2022-03-14T18:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising