ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఏనుగుల సంచారం

ABN, First Publish Date - 2022-02-21T15:00:39+05:30

జిల్లాలోని ఐరాల మండలంలో దివిటీ వారి పల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని ఐరాల మండలంలో దివిటీ వారి పల్లి పరిసర ప్రాంతాల్లో  ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. పంటల పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. పూల ప్రభాకర్‌కు చెందిన మామిడి తోటలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం  చేసింది. ఏనుగు గుంపు సంచారంతో  గ్రామస్తులు, రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని  గ్రామస్తులు కోరుతున్నారు.            

Updated Date - 2022-02-21T15:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising