ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి

ABN, First Publish Date - 2022-02-12T16:08:15+05:30

జిల్లాలోని తవణంపల్లి మండలం మాధవరం ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు మీద పడి ఏనుగు మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని తవణంపల్లి మండలం మాధవరం ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు మీద పడి ఏనుగు మృతి చెందింది. విద్యుత్ స్తంభాన్నిఢీ కొనడంతో స్తంభం రెండుగా విరిగి లైను ఏనుగుపై పడింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

Updated Date - 2022-02-12T16:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising