ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి

ABN, First Publish Date - 2022-02-11T15:02:59+05:30

జిల్లాలోని సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లి సమీపంలో పూలకొండ వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లి సమీపంలో పూలకొండ వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి చెందాయి. వైరస్ కారణంగానే నెమళ్లు మృతి చెందాయని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. గతంలో కొన్ని నెమళ్ళు పంట పొలాల్లో విషాహారం తినడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా 7 నెమళ్లు మృతి చెందడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-02-11T15:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising