ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిషాసురమర్ధిని అలంకారంలో చెంగాళమ్మ

ABN, First Publish Date - 2022-10-07T07:14:57+05:30

సూళ్లూరుపేటలో జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకల్లో చివరిరోజైన బుధవారం విజయదశమి కావడంతో మహిషాసురమర్థిని అలంకారంలో చెంగాళమ్మ పరమేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, అక్టోబరు 6:సూళ్లూరుపేటలో జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకల్లో చివరిరోజైన బుధవారం విజయదశమి కావడంతో మహిషాసురమర్థిని అలంకారంలో చెంగాళమ్మ పరమేశ్వరి  భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకం అనంతరం విశేష పూజలు చేశారు.మహా  చండీయాగాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన శింగన ఓబుల్‌ రెడ్డి, పద్మజ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలం కార ఉభయకర్తలుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రశాంతి దంపతులు వ్యవహరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. చివరిరోజు సారెతోపాటు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమర్పించారు. ఆలయ చైర్మన్‌ దువ్వూ రు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాస రెడ్డి ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. 

Updated Date - 2022-10-07T07:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising