ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయ ఆలంకరణ మార్పు

ABN, First Publish Date - 2022-01-19T07:00:05+05:30

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన పుష్పాలంకరణను మంగళవారం మార్చారు.

నూతన అలంకరణలో శ్రీవారి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి18 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన పుష్పాలంకరణను మంగళవారం మార్చారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా 13 నుంచి 22వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను చేయించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏకాదశి సందర్భంగా గురువారం చేసిన పుష్పాలు వాడిపోవడంతో మంగళవారం తిరిగి నూతన అలంకరణలు చేశారు. మహద్వార గోపురానికి శ్రీమహావిష్ణువు, శంఖుచక్రనామాల బోర్డుతో పాటు పూలమాలను అలంకరించారు. ఆలయంలోనూ నూతన పుష్పాలతో అలంకరణలు చేశారు. ఈ పుష్పాలు కూడా వాడిపోయిన తర్వాత మరోసారి పుష్పాలంకరణ చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంది. 

Updated Date - 2022-01-19T07:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising