ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: చంద్రబాబు ఆదేశాలతో కార్యకర్త ప్రాణాలు కాపాడిన యువనేత వరుణ్

ABN, First Publish Date - 2022-08-25T22:03:43+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నా క్యాంటీన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నా క్యాంటీన్ (Anna Canteen) ప్రారంభోత్సవం జరగకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్నా క్యాంటీన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ, వైపీసీ (TDP YCP) వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో టీడీపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. చంద్రబాబు ఆదేశించడంతో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ వెంటనే స్పందించారు. కార్యకర్త అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా వైద్య సాయం అందేలా చేశారు. స్వయంగా ఫార్మా రంగానికి చెందిన వరుణ్.. సదరు కార్యకర్తకు ప్రాథమిక చికిత్స అందించి, సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. వరుణ్ చొరవను పలువురు అభినందిస్తున్నారు.

Updated Date - 2022-08-25T22:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising