ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా: చల్లాబాబు

ABN, First Publish Date - 2022-09-30T04:41:45+05:30

పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీతో పాటు తాను అండగా ఉంటానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు.

రొంపిచెర్ల మండలం కమ్మపల్లెలో టీడీపీ కార్యకర్తను పరామర్శిస్తున్న బాబురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొంపిచెర్ల, సెప్టెంబరు 29: పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీతో పాటు తాను అండగా ఉంటానని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన రొంపిచెర్ల మండలంలోని గానుగచింత పంచాయతీ కమ్మపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఎన్‌.రవినాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి  పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్సలు చేయించి, ఆర్థికంగా ఆదుకుంటానని చల్లాబాబు ధైర్యం చెప్పారు.  పార్టీ మండల అధ్యక్షుడు ఉయ్యాల రమణ, నాయకులు కృష్ణమనాయుడు, శంకర్‌నాయుడు, శేషాద్రినాయుడు, హరికృష్ణ, శశికుమార్‌, విజయ్‌, ముద్దుకృష్ణ, అమరనాథరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T04:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising