ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-09-24T06:08:47+05:30

స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వహకులపై కేసు నమోదు చేసినట్టు 1వ పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, సెప్టెంబరు 23: స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వహకులపై కేసు నమోదు చేసినట్టు 1వ పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కోట మండ లం తిమ్మనాయుడుకండ్రిగకు చెందిన మణికంఠ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద నుంచి స్వగ్రామానికి తరలించే విషయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించడంతో మణికంఠ కుటుంబ సభ్యులైన మణి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ రాముతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-09-24T06:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising