ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో బంగార్రాజు

ABN, First Publish Date - 2022-01-22T06:40:02+05:30

శ్రీవారిని దాదాపు రెండేళ్ల తర్వాత దర్శించుకున్నానని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. తన సతీమణితో కలిసి శుక్రవారం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.

అక్కినేని నాగార్జున దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తిరుమల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీవారిని దాదాపు రెండేళ్ల తర్వాత దర్శించుకున్నానని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. తన సతీమణితో కలిసి శుక్రవారం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా ఇప్పటికి స్వామి దర్శనం లభించిందన్నారు. స్వామిని దర్శించుకుని అందరూ బాగుండాలని ప్రార్థించానని చెప్పారు. కాగా.. ఆలయం ముందు నాగార్జున దంపతులను చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఉత్సాహం చూపారు. 



Updated Date - 2022-01-22T06:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising