ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-09-26T06:20:18+05:30

పట్టణ పరిధిలోని ఏకాంబరకుప్పం, వేపగుంట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరి, సెప్టెంబరు 25: పట్టణ పరిధిలోని ఏకాంబరకుప్పం, వేపగుంట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని, బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంటు, లైట్‌ పింక్‌ ప్లేన్‌ రంగు చొక్క ధరించి ఉన్నాడని రైల్వే ఎస్‌ఐ రవి తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9963126343కు ఫోన్‌ చేయాలని కోరారు.


Updated Date - 2022-09-26T06:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising