టెట్కు 784 మంది గైర్హాజరు
ABN, First Publish Date - 2022-08-08T06:32:35+05:30
చిత్తూరులో రెండో రోజైన ఆదివారం జరిగిన టెట్కు 784 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), ఆగస్టు 7: చిత్తూరులో రెండో రోజైన ఆదివారం జరిగిన టెట్కు 784 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు. 1811 మందికిగాను 1027 మంది అభ్యర్థులు పరీక్షలకు హజరైనట్లు చెప్పారు. మొదటి సెషన్లో 64 మందికి గాను 59 మంది.. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్ పరీక్షల్లో 1747 మందికి గాను 968 మంది హాజరయ్యారు.
Updated Date - 2022-08-08T06:32:35+05:30 IST