ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెట్‌కు 784 మంది గైర్హాజరు

ABN, First Publish Date - 2022-08-08T06:32:35+05:30

చిత్తూరులో రెండో రోజైన ఆదివారం జరిగిన టెట్‌కు 784 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 7: చిత్తూరులో రెండో రోజైన ఆదివారం జరిగిన టెట్‌కు 784 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు. 1811 మందికిగాను 1027 మంది అభ్యర్థులు పరీక్షలకు హజరైనట్లు చెప్పారు. మొదటి సెషన్‌లో 64 మందికి గాను 59 మంది.. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌ పరీక్షల్లో 1747 మందికి గాను 968 మంది హాజరయ్యారు. 


Updated Date - 2022-08-08T06:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising