ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణదాన పథకానికి 201మంది ఎంపిక

ABN, First Publish Date - 2022-12-30T01:20:02+05:30

స్విమ్స్‌లో పేద రోగులకు టీటీడీ ప్రాణదాన పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు 201 మంది రోగులను ఎంపిక చేశారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ అధ్యక్షతన గురువారం స్విమ్స్‌లో ప్రాణదాన కమిటీ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, డిసెంబరు 29: స్విమ్స్‌లో పేద రోగులకు టీటీడీ ప్రాణదాన పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు 201 మంది రోగులను ఎంపిక చేశారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ అధ్యక్షతన గురువారం స్విమ్స్‌లో ప్రాణదాన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ కోటిరెడ్డి,రుయాస్పత్రి ఇన్‌చార్జి సీఎ్‌సఆర్‌ఎంవో ఈబీ దేవి తదితరులు అర్హులను ఎంపిక చేశారు.

Updated Date - 2022-12-30T01:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising