వంద జాతీయ పతాకాల ఆవిష్కరణ
ABN, First Publish Date - 2022-01-27T05:20:42+05:30
జాతీయ గీతం బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువాదానికి వేదికైన మదనపల్లెలో జాతీయ గీతం శతవార్షిక వేడుకలు నిర్వహించాలని నేషనల్ యాంతమ్, నేషనల్ ఫ్లాగ్ ట్రస్టు అధ్యక్షుడు ప్రజాపతి ఆధ్వర్యంలో బీటీ కళాశాల మైదానంలో రిపబ్లిక్ డే సందర్భంగా వంద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
మదనపల్లె టౌన్, జనవరి 26: జాతీయ గీతం బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువాదానికి వేదికైన మదనపల్లెలో జాతీయ గీతం శతవార్షిక వేడుకలు నిర్వహించాలని నేషనల్ యాంతమ్, నేషనల్ ఫ్లాగ్ ట్రస్టు అధ్యక్షుడు ప్రజాపతి ఆధ్వర్యంలో బీటీ కళాశాల మైదానంలో రిపబ్లిక్ డే సందర్భంగా వంద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతవార్షిక వేడుకలు నిర్వహించాలని వంద జాతీయపతాకాలు ఆవిష్కరించినట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కోరారు.
Updated Date - 2022-01-27T05:20:42+05:30 IST