ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం

ABN, First Publish Date - 2022-06-25T06:20:56+05:30

వచ్చే నెల 1వ తేదీ నుంచి చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నట్లు సీడీపీవో షానజ్‌బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జూన్‌ 24: వచ్చే నెల 1వ తేదీ నుంచి చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నట్లు సీడీపీవో షానజ్‌బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రాజెక్టు పరిధిలో  చిత్తూరు, గుడిపాల, యాదమరి, చిత్తూరు మున్సిపాలిటీ ఉన్నాయన్నారు.ఇందులో 1936 మంది గర్భిణులు, 1864 మంది బాలింతలు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. వీరికి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పాలు, గుడ్డుతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని చెప్పారు.

Updated Date - 2022-06-25T06:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising