ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తాం: CK babu

ABN, First Publish Date - 2022-04-12T17:15:00+05:30

చిత్తూరు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వంశ పారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: చిత్తూరు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు  వంశ పారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కరోనా కారణంగా రెండేళ్లు జాతర నిర్వహించలేక పోయామని అన్నారు. ఈ సారి ఘనంగా జాతరను నిర్వహిస్తామని... అందుకు అందరూ సహకరించాలిని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంగమ్మ జాతర తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తామని తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయం మేరకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తామన్నారు. రెండేళ్ల తర్వాత  మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉత్సాహంగా కనిపించారు. 

Updated Date - 2022-04-12T17:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising