ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-10-08T10:00:27+05:30

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తిరుమల వేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. వేకువజామున అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వాదం, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ వి.శ్రీనివాస్‌, జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ స్వర్ణకాంత్‌ మిశ్రా శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు.


Updated Date - 2022-10-08T10:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising