ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: 22 నుంచి చంద్రబాబు పర్యటన

ABN, First Publish Date - 2022-12-17T16:09:44+05:30

Vijayanagaram: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల సమావేశమై జనసమీకరణపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayanagaram: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల సమావేశమై జనసమీకరణపై సమీక్షించారు. 22వ తేదీ రాజాం, 23న బొబ్బిలి, 24వ తేదీన విజయనగరంలో చంద్రబాబు పర్యటిస్తారని వారు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు అశోక్ , కళావెంకట్రావు, నాగార్జున, సంధ్యారాణి, కోండ్రు మురళి, ప్రతిభాభారతి, కె.ఎ.నాయుడు, జగదీష్ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T16:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising