ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్థసారథి మృతిపై చంద్రబాబు విచారం

ABN, First Publish Date - 2022-04-09T02:03:03+05:30

కుప్పం గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ పార్థసారథి మృతి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం విచారం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం: కుప్పం గంగమ్మ ఆలయ మాజీ  చైర్మన్‌ పార్థసారథి మృతి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. డబ్బులకు, పదవులు అనే విష సంస్కృతిని వైసీపీ నేతలు కుప్పంలోనూ తీసుకొచ్చారని విమర్శించారు. గంగమ్మగుడి ఛైర్మన్‌గా పనిచేసిన బలహీన వర్గానికి చెందిన పార్థసారథి సొంత పార్టీలో అవమానాలకు ప్రాణాలు తీసుకోవడం విచారకరమన్నారు. పార్థసారథి ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై ఎందుకు కేసు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు. సెల్ఫీ వీడియోలో పార్థసారథి చెప్పిన మాటల ఆధారంగా కేసు నమోదు చేయాలని, ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. పార్థసారథి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2022-04-09T02:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising