ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్‌

ABN, First Publish Date - 2022-08-22T00:40:55+05:30

నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫోన్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫోన్‌ చేశారు. కావలిలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించారు. కరుణాకర్‌ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కావలిలోని ముసునూరు హరిజనపాళెంలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులు భరించలేక ఆత్మహత్య  చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి (Ketireddy jagadish reddy), సురేశ్రెడ్డి (Suresh reddy)లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని యువకుడు సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు. 

Updated Date - 2022-08-22T00:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising