ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్యకు Chandra Babu పరామర్శ

ABN, First Publish Date - 2022-05-22T21:41:09+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను ఫోన్‌లో పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Andhra Pradesh: హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఫోన్‌లో పరామర్శించారు. అనంతబాబే తన భర్తను హత్య చేశాడని, టీడీపీతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే  పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పారు. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని...ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఈ సమయంలో తన తరపున పోరాటం చేసిన టీడీపీ నేతలకు అపర్ణ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ పోలీసుల విచారణపై తనకు అనుమానాలున్నాయని...తన భర్త హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేశారు.  ధైర్యంగా ఉండాలని, అన్నివిధాలా తమ పార్టీ  అండగా ఉంటుందని చంద్రబాబు అపర్ణకు భరోసా ఇచ్చారు. నిందితుడు అనంత బాబు బహిరంగంగా తిరుగుతున్నా.. పోలీసులు అరెస్టు  చేయకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం ఆగదన్నారు. 

Updated Date - 2022-05-22T21:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising