ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు ఉండదు: బొత్స

ABN, First Publish Date - 2022-01-10T00:57:50+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు తనను ఎందుకు ఎన్నుకోలేదో ఆయన ఆత్మపరిశీలన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు తనను ఎందుకు ఎన్నుకోలేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు ఉండదని జోస్యం చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. 3 రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో కొత్త బిల్లుతో ప్రజల ముందుకొస్తామని ప్రకటించారు. కుప్పం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయనడం అవాస్తవమని కొట్టిపారేశారు. మైనింగ్‌కు సంబంధించి కమిటీ వేసి విచారణ జరిపిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-01-10T00:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising