ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీకి టీడీపీ అధినేత Chandrabrabu లేఖ

ABN, First Publish Date - 2022-01-11T14:41:38+05:30

కుప్పం లో టీడీపీ నేతలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు కోరుతూ రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కుప్పంలో టీడీపీ నేతలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు కోరుతూ రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.  దాడికి గురైన వారిని ఆసుపత్రిలో చేర్చుతుంటే కూడా అడ్డుపడ్డారన్నారు. స్థానికంగా ఉన్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడం వల్లనే దాడి చేశారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసు చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-11T14:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising