అమరావతి: సీఎస్ సమీర్శర్మకు చంద్రబాబు లేఖ
ABN, First Publish Date - 2022-03-20T17:13:44+05:30
నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్ సమీర్శర్మకు లేఖ రాశారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్ సమీర్శర్మకు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. రవ్వలకొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, మైనింగ్ మాఫియా నుంచి రవ్వలకొండను కాపాడాలని చంద్రబాబు కోరారు.
Updated Date - 2022-03-20T17:13:44+05:30 IST