ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravati: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2022-07-16T00:46:23+05:30

సీఎస్‌ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరిలో నారాయణ మృతిపై విచారణ జరపాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎస్‌ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరిలో నారాయణ మృతిపై విచారణ జరపాలని లేఖ (Letter)లో డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు లక్ష్యంగా పోలీసుల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రోద్బలంతోనే నారాయణను చిత్రహింసలు పెట్టారని తెలిపారు. నారాయణ పోస్టుమార్టం నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నారాయణ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. సీఎస్‌కు రాసిన లేఖ ప్రతిని డీజీపీకి కూడా చంద్రబాబు పంపారు.

Updated Date - 2022-07-16T00:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising