ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-08-24T23:36:05+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం (Kuppam) పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం (Kuppam) పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ జెండాలు పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ (YCP) జెండాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణుల యత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులను  పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ (TDP) శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి.  భారీగా పోలీసుల మోహరించారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం కొల్లపల్లెలో ఈ ఘటన జరిగింది. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబుకు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగత ఏర్పాట్లు చేశారు. రామ కుప్పం పట్టణంలోని ఆటోస్టాండ్‌ సర్కిల్‌ నుంచి బహిరంగసభ జరిగే పోలీసుస్టేషను సర్కిల్‌ వరకు  తోరణాలతో అలంకరించారు. రామకుప్పం పట్టణంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-08-24T23:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising