ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేత్రస్థాయి కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2022-05-17T23:00:44+05:30

క్షేత్రస్థాయి కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: క్షేత్రస్థాయి కమిటీలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాదుడే బాదుడు, మెంబర్‌షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష నిర్వహించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్‌గా కనిపిస్తుందన్నారు. గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు... గడపగడపలో వైసీపీ నేతలకు నిలదీతలే అందుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. జగన్‌ పథకాలు బూటకమేనని ప్రజలకు అర్థమౌతుందన్నారు. అన్ని గమనించే జగన్‌ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అన్నివర్గాల్లో ప్రభుతంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎంకు అర్థమైందన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలు వెళ్లాలని జగన్‌ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-17T23:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising