మూడు రోజుల పాటు ఒంగోలులోనే chandrababu
ABN, First Publish Date - 2022-05-26T13:22:33+05:30
మూడు రోజుల పాటు ఒంగోలులోనే chandrababu
ప్రకాశం: గురువారం ఒంగోలులో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ సరోవర్లో ఈ సమావేశం జరగనుంది. ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు భారీ బైక్ ర్యాలీతో విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లనున్నారు. దీంతో ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు ఒంగోలు చేరుకున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటూ చంద్రబాబు ఒంగోలులోనే ఉండనున్నారు.
Updated Date - 2022-05-26T13:22:33+05:30 IST