ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషాశ్రీచరణ్

ABN, First Publish Date - 2022-04-29T22:17:27+05:30

చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషాశ్రీచరణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శలు గుప్పించారు. మహిళలకు అండగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు క్షణాల్లో రక్షణ లభిస్తోందని మంత్రి తెలిపారు. చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు సృష్టించి టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి ఉషాశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-29T22:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising