ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలసాని శ్రీనివాస్‌కు మరోసారి కరోనా

ABN, First Publish Date - 2022-01-20T04:17:17+05:30

ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్‌కు మరోసారి కరోనా వచ్చింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్‌కు మరోసారి కరోనా వచ్చింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం జె.అన్నవరంలో  వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. గత నెలలో కూడా ఆయనకు కరోనా సోకి హైదరాబాద్‌లో చికిత్స పొందారు. ఈ నెల 4న కరోనా నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నెగెటివ్ వచ్చిన 15 రోజుల్లోనే మళ్లీ పాజిటివ్ రావడంతో చలసాని కుటుంబం ఆందోళన చెందుతోంది. 


Updated Date - 2022-01-20T04:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising