ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్‌ అసంతృప్తి

ABN, First Publish Date - 2022-08-06T09:06:16+05:30

ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్‌ అసంతృప్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరంటౌన్‌, ఆగస్టు 5 : భీమవరంలో 82 ఎకరాల్లో టిడ్కో ఇళ్ళ పంపిణీలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. జ్యోతి ప్రజ్వలన సమయంలో మంత్రులను పిలిచి, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజును విస్మరించారు. దీనిపై ఆయన ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మోషేన్‌రాజు చేతిని పట్టుకుని జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రాంతానికి స్వయంగా తీసుకువెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది. 

Updated Date - 2022-08-06T09:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising