ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పర్యటన

ABN, First Publish Date - 2022-03-05T18:01:48+05:30

జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ సంస్థకు నిర్మల శంకుస్థాపన చేయనున్నారు.  500 ఎకరాల్లో 600 కోట్ల వ్యయంతో  నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సంస్థ(నాసిన్) ఏర్పాటు కానుంది. ఇందులో ఐఆర్ఎస్‌కు ఎంపికైన ప్రొబెషనరీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండోసారి భూమి పూజ జరుగుతోంది. 2015 ఏప్రిల్‌లో తొలిసారిగా అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ.. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ భూమి పూజ చేస్తున్నారు. 

Updated Date - 2022-03-05T18:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising