ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మోదీ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2022-07-24T18:23:34+05:30

కేంద్రప్రభుత్వం (Central Govt)పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రప్రభుత్వం (Central Govt)పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ (CBI) సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ (Prime Minister Modi), కేంద్రమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్‌ నేతలు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మోదీ పాలనలో దేశం, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-07-24T18:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising