ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్

ABN, First Publish Date - 2022-01-25T23:10:06+05:30

ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్ ఇచ్చింది. ఏపీలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీకి కేంద్ర పర్యావరణశాఖ షాక్ ఇచ్చింది. ఏపీలోని అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్జీటీలో కేంద్ర పర్యావరణశాఖ నివేదిక దాఖలు చేసింది. 3 రిజర్వాయర్లు గాలేరు‌-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసిందిజ శ్రీశైలం జలాలను చిత్తూరుకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 వేల కోట్లతో 3 రిజర్వాయర్లు, ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రతిపాదించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు చేపట్టారని బాధితులు ఎన్జీటీని ఆశ్రయించారు. ప్రత్యామ్నాయ భూములు అందుబాటులో ఉన్నా పంట పొలాలను ముంచేలా రిజర్వాయర్లను రూపొందించారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో ఈ మూడు ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తమ వైఖరి తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులపై ఇకపై పనులు చేపట్టబోమని ఏపీ అండర్ టేకింగ్ ఇచ్చింది. కేంద్రం వైఖరితో రిజర్వాయర్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. 


Updated Date - 2022-01-25T23:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising