ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళగిరిలో ఎస్సైపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-05-01T00:06:19+05:30

వరకట్నం వేధింపుల కేసులో జిల్లాలోని మంగళగిరి రూరల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వరకట్నం వేధింపుల కేసులో జిల్లాలోని మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఎస్సై వినోద్కుమార్పై కేసు నమోదయింది. వరకట్నం వేధింపులపై పోలీసులకు ఎస్సై భార్య రోజారాణి ఫిర్యాదు చేసింది.  ఎస్సైకి కట్నంగా రూ.20 లక్షలు, 12 లక్షల బంగారు నగలు కట్నం ఇచ్చిన రోజారాణి కుటుంబం ఇచ్చింది. అయినా అదనపు కట్నం కోసం రోజారాణికి అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజారాణి తాడేపల్లిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నది. రోజారాణి ఫిర్యాదుతో ఎస్సైపై మంగళగిరి పీఎస్లో కేసు నమోదయింది. 

Updated Date - 2022-05-01T00:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising