ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు: డీజీపీ

ABN, First Publish Date - 2022-05-21T21:40:52+05:30

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు (Case) నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు (Case) నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ రిపోర్టు వచ్చాక పూర్తిస్థాయి విచారణ చేపడుతామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కేసు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిని కమిషనరేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుపతి-చిత్తూరు సరిహద్దుల్లో మూతపడ్డ చెక్‌పోస్టులు తెరుస్తామని ప్రకటించారు. ఏబీవీ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.



Updated Date - 2022-05-21T21:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising