ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లెలో కోట్ల విలువ చేసే కార్లు సీజ్‌

ABN, First Publish Date - 2022-04-23T22:58:12+05:30

జిల్లాలోని మదనపల్లెలో రూ. 5 కోట్ల విలువచేసే కార్లను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లెలో రూ. 5 కోట్ల విలువచేసే కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే కార్లను ఎత్తుకెళుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ నుంచి తొమ్మిది కార్లను తెచ్చి ఈ దొంగల ముఠా తనఖా పెట్టిందన్నారు. తిరిగి అవే కార్లను చోరీ చేసేందుకు ఈ ముఠా ప్రయత్నం చేసిందన్నారు. తమకు అందిన సమాచారంతో టూటౌన్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు దొంగలను పట్టుకుని అరెస్ట్‌ చేశారు. వారి దగ్గరి నుంచి కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-23T22:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising