ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విజయవాడ దుర్గమ్మ భక్తులపై భారం

ABN, First Publish Date - 2022-10-08T00:07:28+05:30

అమరావతి: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ దుర్గమ్మ భక్తులపై భారం మోపారు. టిక్కెట్ ధరను పంచుతున్నట్లు ప్రకటించారు. అంతరాలయ దర్శనం పేరిట టిక్కెట్ ధరను పెంచారు. రూ. 300 టిక్కెట్‌ను రూ. 500 రూపాయలు చేశారు. పెంచిన టిక్కెట్ ధరకు రెండు లడ్డూలు ఇచ్చి పంపేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే టిక్కెట్ ధర పెంపు నిర్ణయం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాన్య, మధ్యతరగతి భక్తులకు భారమని పేర్కొంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ దుర్గమ్మ భక్తులపై భారం మోపారు. టిక్కెట్ ధరను పంచుతున్నట్లు ప్రకటించారు. అంతరాలయ దర్శనం పేరిట టిక్కెట్ ధరను పెంచారు. రూ. 300 టిక్కెట్‌ను రూ. 500 రూపాయలు చేశారు. పెంచిన టిక్కెట్ ధరకు రెండు లడ్డూలు ఇచ్చి పంపేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే టిక్కెట్ ధర పెంపు నిర్ణయం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాన్య, మధ్యతరగతి భక్తులకు భారమని పేర్కొంటున్నారు.  

Updated Date - 2022-10-08T00:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising