AP News: విజయవాడ దుర్గమ్మ భక్తులపై భారం
ABN, First Publish Date - 2022-10-08T00:07:28+05:30
అమరావతి: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ దుర్గమ్మ భక్తులపై భారం మోపారు. టిక్కెట్ ధరను పంచుతున్నట్లు ప్రకటించారు. అంతరాలయ దర్శనం పేరిట టిక్కెట్ ధరను పెంచారు. రూ. 300 టిక్కెట్ను రూ. 500 రూపాయలు చేశారు. పెంచిన టిక్కెట్ ధరకు రెండు లడ్డూలు ఇచ్చి పంపేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే టిక్కెట్ ధర పెంపు నిర్ణయం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాన్య, మధ్యతరగతి భక్తులకు భారమని పేర్కొంటున్నారు.
అమరావతి: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ దుర్గమ్మ భక్తులపై భారం మోపారు. టిక్కెట్ ధరను పంచుతున్నట్లు ప్రకటించారు. అంతరాలయ దర్శనం పేరిట టిక్కెట్ ధరను పెంచారు. రూ. 300 టిక్కెట్ను రూ. 500 రూపాయలు చేశారు. పెంచిన టిక్కెట్ ధరకు రెండు లడ్డూలు ఇచ్చి పంపేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే టిక్కెట్ ధర పెంపు నిర్ణయం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సామాన్య, మధ్యతరగతి భక్తులకు భారమని పేర్కొంటున్నారు.
Updated Date - 2022-10-08T00:07:28+05:30 IST