ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bosta Satyanarayana: పోలవరం ఆలస్యానికి చంద్రబాబునే కారణం

ABN, First Publish Date - 2022-07-29T04:14:28+05:30

పోలవరం ఆలస్యానికి చంద్రబాబునే కారణమని మంత్రి బొత్స అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. పోలవరం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం (polavaram) ఆలస్యానికి చంద్రబాబు (Chandrababu)నే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ  (bosta satyanarayana) అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు (Chandrababu) తాకట్టు పెట్టారన్నారు. పోలవరం నిధులు ఎలా తెచ్చుకోవాలో జగన్‌కు తెలుసన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాజకీయ దురుద్ధేశాలతోనే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆరు జిల్లాలపైనే వరద ప్రభావం ఉందని..వరదల్లో ఏడుగురు మృతి చెందారని వెల్లడించారు. వరద బాధితులకు రూ.2వేలు చొప్పున సాయం అందిస్తున్నామని బొత్స గుర్తు చేశారు. 


Updated Date - 2022-07-29T04:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising