ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఎన్‌సీసీ భూముల వివాదంపై బొత్స వివరణ

ABN, First Publish Date - 2022-04-05T22:06:10+05:30

విశాఖ ఎన్‌సీసీ భూముల వివాదంపై బొత్స వివరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగర ఎన్‌సీసీ భూముల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. తప్పు చేసిన టీడీపీనే ధర్నా చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఎన్‌సీసీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. స్టాంప్ డ్యూటీ తక్కువ చెల్లించారన్నదానిపై విచారణ జరిగిందన్నారు. టీడీపీకి ఎలాంటి సందేహాలు ఉన్నా తీరుస్తామని ఆయన అన్నారు. ఎన్‌సీసీ భూముల్లో 16శాతం ప్రభుత్వ వాటా ఉందన్నారు. గత ప్రభుత్వం ఒప్పందం రద్దు చేయాలనుకుందని, 2014లో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందన్నారు. 

Updated Date - 2022-04-05T22:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising