ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా?: బొండా ఉమ

ABN, First Publish Date - 2022-06-27T23:21:45+05:30

కల్తీ మద్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌జేఎస్ ల్యాబ్‌లో జే బ్రాండ్స్ హానికరమని తేలిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కల్తీ మద్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌జేఎస్ ల్యాబ్‌లో జే బ్రాండ్స్ హానికరమని తేలిందన్నారు. అవి మంచి బ్రాండ్స్ అని చెప్పడానికి అంబటి ఏమైనా శాస్త్రవేత్తనా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ వచ్చాక ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయన్నారు. అన్ని బ్రాండ్లకు టెస్టులు చేయించడానికి తాము సిద్ధం.. ప్రభుత్వం సిద్ధమా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-27T23:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising